కోరుట్ల ఇంకా 15 కిలోమీటర్ల దూరం ఉందనగానే ఆర్టీసీ బస్సు- కారు ఎదురెదురుగా ఒక్కసారిగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కారు డ్రైవర్ సాజిద్ అలీ (45)తో పాటు ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. మరొక పసి బాలుడు ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న కోరుట్ల పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.
కోరుట్ల ఇంకా 15 కిలోమీటర్ల దూరం ఉందనగానే ఆర్టీసీ బస్సు- కారు ఎదురెదురుగా ఒక్కసారిగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కారు డ్రైవర్ సాజిద్ అలీ (45)తో పాటు ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. మరొక పసి బాలుడు ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న కోరుట్ల పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.