వారి పని వారు చేసుకునేది.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సూపర్వైజ్ చేస్తుందని.. గోదామ్లలో నిలువ ఉన్నాయని వాటిని తీసుకెళ్లాలని చెప్పారు. కేంద్రం ఇవ్వవలసిందే ఇవ్వలేదు అని.. యాసంగి కొనమంటే.. ఇప్పుడు కొంటున్నాం అని పేర్కొంటున్నారు. కేంద్రమాత్రం తన వైఖరీని మార్చుకోవడం లేదని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని.. బాయిల్డ్ రైస్ను ప్రవేశపెట్టినది ఎఫ్సీఐ.. దక్షిణాది రాష్ట్రాలలో టెంపరేచర్ పెరుగుతుంటది కాబట్టి... బాయిల్డ్ రైస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినదని గుర్తు చేసారు.
వారి పని వారు చేసుకునేది.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సూపర్వైజ్ చేస్తుందని.. గోదామ్లలో నిలువ ఉన్నాయని వాటిని తీసుకెళ్లాలని చెప్పారు. కేంద్రం ఇవ్వవలసిందే ఇవ్వలేదు అని.. యాసంగి కొనమంటే.. ఇప్పుడు కొంటున్నాం అని పేర్కొంటున్నారు. కేంద్రమాత్రం తన వైఖరీని మార్చుకోవడం లేదని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని.. బాయిల్డ్ రైస్ను ప్రవేశపెట్టినది ఎఫ్సీఐ.. దక్షిణాది రాష్ట్రాలలో టెంపరేచర్ పెరుగుతుంటది కాబట్టి... బాయిల్డ్ రైస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినదని గుర్తు చేసారు.