నాగాలాండ్లోని మోన్ జిల్లాలో ఆర్మీ జరిపిన కాల్పులలో మృతుల సంఖ్య 14కు చేరుకున్నది. మినీ ట్రక్లో వస్తున్న కూలీలను ఉగ్రవాదులుగా భావించి పొరపాటున కాల్పులు జరిపారు జవాన్లు. ఈ కాల్పుల్లో 12 మంది అక్కడిక్కకడే మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిలో కూడా ఇద్దరు పౌరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈఘటన తరువాత ప్రజలు ఆగ్రహానికి గురై ఓ జవాన్పై దాడి చేయడంతో అతడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ కాల్పుల ఘటనపై నాగాలాంట్ ప్రభుత్వం ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినది.
నాగాలాండ్లోని మోన్ జిల్లాలో ఆర్మీ జరిపిన కాల్పులలో మృతుల సంఖ్య 14కు చేరుకున్నది. మినీ ట్రక్లో వస్తున్న కూలీలను ఉగ్రవాదులుగా భావించి పొరపాటున కాల్పులు జరిపారు జవాన్లు. ఈ కాల్పుల్లో 12 మంది అక్కడిక్కకడే మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిలో కూడా ఇద్దరు పౌరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈఘటన తరువాత ప్రజలు ఆగ్రహానికి గురై ఓ జవాన్పై దాడి చేయడంతో అతడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ కాల్పుల ఘటనపై నాగాలాంట్ ప్రభుత్వం ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినది.