మహారాష్ట్రకు చెందిన హక్కుల కార్యకర్త గణేష్ అనే వ్యక్తి గతంలో సోనూసూద్పై బీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసాడు. సోనూసూద్ రెసిడెన్షియల్ బిల్డింగ్ను హోటల్గా మార్చాడని.. ఇది అక్రమం కనుక ఆ బిల్డింగ్ను కూల్చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ అంశంపై 2021 ప్రారంభంలోనే బీఎంసీ అధికారులు, సోనూసూద్ మధ్య సంప్రదింపులు జరిగి.. ఈ ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఆ సమయంలో బీఎంసీ అధికారులు చెప్పినట్టు నడుచుకుంటానని తెలుపుతూ సోనూసూద్ లేఖ ఇవ్వగా వివాదం సద్దుమణిగినది. అయితే ఇప్పటివరకు సోనూసూద్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని బీఎంసీ అధికారులు తాజాగా నోటీసులు పంపారు.
మహారాష్ట్రకు చెందిన హక్కుల కార్యకర్త గణేష్ అనే వ్యక్తి గతంలో సోనూసూద్పై బీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసాడు. సోనూసూద్ రెసిడెన్షియల్ బిల్డింగ్ను హోటల్గా మార్చాడని.. ఇది అక్రమం కనుక ఆ బిల్డింగ్ను కూల్చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ అంశంపై 2021 ప్రారంభంలోనే బీఎంసీ అధికారులు, సోనూసూద్ మధ్య సంప్రదింపులు జరిగి.. ఈ ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఆ సమయంలో బీఎంసీ అధికారులు చెప్పినట్టు నడుచుకుంటానని తెలుపుతూ సోనూసూద్ లేఖ ఇవ్వగా వివాదం సద్దుమణిగినది. అయితే ఇప్పటివరకు సోనూసూద్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని బీఎంసీ అధికారులు తాజాగా నోటీసులు పంపారు.