మరోవైపు తూర్పుగోదావరి అయినవిల్లి మండలం ఎంపీడీఓ కట్టుపల్లి రాజ విజయను బెదిరించిన వైసీపీ నేతలపై తాజాగా కేసు నమోదు చేసారు పోలీసులు. ముఖ్యంగా అయినవిల్లి మండల జడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాస్రావు, ఎన్. పెదపాలెం మాజీ సర్పంచ్ నేదునూరు తాతాజీ, క్రాప శంకరాయగూడం మాజీ సర్పంచ్ కుడుపూడి రామకృష్ణ, జగన్నాథపురం గ్రామానికి చెందిన మేడిశెట్టి శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసారు పోలీసులు.
మరోవైపు తూర్పుగోదావరి అయినవిల్లి మండలం ఎంపీడీఓ కట్టుపల్లి రాజ విజయను బెదిరించిన వైసీపీ నేతలపై తాజాగా కేసు నమోదు చేసారు పోలీసులు. ముఖ్యంగా అయినవిల్లి మండల జడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాస్రావు, ఎన్. పెదపాలెం మాజీ సర్పంచ్ నేదునూరు తాతాజీ, క్రాప శంకరాయగూడం మాజీ సర్పంచ్ కుడుపూడి రామకృష్ణ, జగన్నాథపురం గ్రామానికి చెందిన మేడిశెట్టి శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసారు పోలీసులు.