2018-19 నుంచి 2020-21 మధ్య న్యూస్ పేపర్లకు, న్యూస్ ఛానల్స్కు ప్రకటనల కోసం రూ. 1,698.98 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసినదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానంగా లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. అయితే మోడీ ప్రభుత్వం ప్రజ సమస్యల కంటే.. వారి చేపట్టే పలు కార్యక్రమాలు ప్రచారం కోసమే అధికంగా ఖర్చు చేస్తున్నదని ప్రతి పక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. వ్యక్తి గత ప్రచారం కోసం నరేంద్ర మోడీ వేల కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారని ఇప్పటికే ప్రతి పక్షాలు మండిపడుతున్నాయి. ఇక తాజాగా కేంద్రమంత్రి ఈ ప్రకటన చేయడంతో ఇంకా ఎక్కువగా ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది.
2018-19 నుంచి 2020-21 మధ్య న్యూస్ పేపర్లకు, న్యూస్ ఛానల్స్కు ప్రకటనల కోసం రూ. 1,698.98 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసినదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానంగా లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. అయితే మోడీ ప్రభుత్వం ప్రజ సమస్యల కంటే.. వారి చేపట్టే పలు కార్యక్రమాలు ప్రచారం కోసమే అధికంగా ఖర్చు చేస్తున్నదని ప్రతి పక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. వ్యక్తి గత ప్రచారం కోసం నరేంద్ర మోడీ వేల కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారని ఇప్పటికే ప్రతి పక్షాలు మండిపడుతున్నాయి. ఇక తాజాగా కేంద్రమంత్రి ఈ ప్రకటన చేయడంతో ఇంకా ఎక్కువగా ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది.