పలు అంశాలపై మెమోరండం కూడా అందజేసారు ఎంపీలు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచెనాల వ్యయానికి ఆమోదం తెలపాలని కోరారు. ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేసే విధంగా కేంద్రం సహకరించాలని వినతి పత్రంలో విజ్ఞప్తి చేసారు ఎంపీలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సంభవించిన వరదల వల్ల తీవ్ర నష్టం జరిగినదని హోంమంత్రి అమిత్షాకు వివరించారు. ఏపీకి వరద సాయం చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి అమిత్షాను కోరారు.
పలు అంశాలపై మెమోరండం కూడా అందజేసారు ఎంపీలు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచెనాల వ్యయానికి ఆమోదం తెలపాలని కోరారు. ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేసే విధంగా కేంద్రం సహకరించాలని వినతి పత్రంలో విజ్ఞప్తి చేసారు ఎంపీలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సంభవించిన వరదల వల్ల తీవ్ర నష్టం జరిగినదని హోంమంత్రి అమిత్షాకు వివరించారు. ఏపీకి వరద సాయం చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి అమిత్షాను కోరారు.