బిపిన్ రావత్ మృతి పట్ల భారత రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్లు సంతాపం ప్రకటించారు. ముఖ్యంగా బిపిన్ రావత్ 1978లో ఆర్మీలో చేరి.. పలు పదవులను అధిరోహించి.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ పదవీని దక్కించుకున్నారు. ఎన్నో అవార్డులను అందుకుని పదిలమైన రికార్డును సృష్టించారు.
బిపిన్ రావత్ మృతి పట్ల భారత రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్లు సంతాపం ప్రకటించారు. ముఖ్యంగా బిపిన్ రావత్ 1978లో ఆర్మీలో చేరి.. పలు పదవులను అధిరోహించి.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ పదవీని దక్కించుకున్నారు. ఎన్నో అవార్డులను అందుకుని పదిలమైన రికార్డును సృష్టించారు.