టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈ మేరకు టీఆర్ఎస్ పాత హామీలు గుర్తు చేశారు. ఏప్రిల్ 13, 2017న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని హామీ ఇచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ హామీ ఇచ్చి 4 సంవత్సరాలు అయిపోయిందని.. ఈ హామీని పూర్తిగా విస్మరించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్త తీసుకోవాలని.. విపక్షాల సవాళ్లను తప్పించుకోవడం విజ్ఞత కాదని రేవంత్ రెడ్డి అంటున్నారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈ మేరకు టీఆర్ఎస్ పాత హామీలు గుర్తు చేశారు. ఏప్రిల్ 13, 2017న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని హామీ ఇచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ హామీ ఇచ్చి 4 సంవత్సరాలు అయిపోయిందని.. ఈ హామీని పూర్తిగా విస్మరించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్త తీసుకోవాలని.. విపక్షాల సవాళ్లను తప్పించుకోవడం విజ్ఞత కాదని రేవంత్ రెడ్డి అంటున్నారు.