2019 సెప్టెంబర్ 14న సౌదీ అరేబియాలోని రెండు కీలక చమురు స్థావరాలపై యెమెన్కు చెందిన హౌతీ తిరుగు బాటుదారులు అప్పుడు దాడులు నిర్వహించారు. ఈ దాడుల ఫలితంగా పెర్షియన్ గల్ప్లో ఉద్రిక్తతలు పెరిగాయి. తాజాగా ఈ దాడులలో మూడు చమురు ట్యాంకర్లు పేలిపోయినట్టు అధికారులు చెప్పారు. ముఖ్యంగా యూఏఈ నూతన విమానాశ్రయం నిర్మాణ స్థలంలోనే ఒక్కసారిగా ఈ మంటలు సంభవించినట్టు అబుదాబీ పోలీసులు వెల్లడించారు.
2019 సెప్టెంబర్ 14న సౌదీ అరేబియాలోని రెండు కీలక చమురు స్థావరాలపై యెమెన్కు చెందిన హౌతీ తిరుగు బాటుదారులు అప్పుడు దాడులు నిర్వహించారు. ఈ దాడుల ఫలితంగా పెర్షియన్ గల్ప్లో ఉద్రిక్తతలు పెరిగాయి. తాజాగా ఈ దాడులలో మూడు చమురు ట్యాంకర్లు పేలిపోయినట్టు అధికారులు చెప్పారు. ముఖ్యంగా యూఏఈ నూతన విమానాశ్రయం నిర్మాణ స్థలంలోనే ఒక్కసారిగా ఈ మంటలు సంభవించినట్టు అబుదాబీ పోలీసులు వెల్లడించారు.