వచ్చే గురువారం నుంచి అనగా జనవరి 27 నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్లు, మాస్క్లు ధరించడం, సభలు సమావేశాలకు కరోనా వ్యాక్సినేషన్ ధృవపత్రం తప్పనికాదు అని బ్రిటన్ ప్రధాని పేర్కొన్నారు. తమకు బ్రిటన్ పౌరులపై పూర్తిగా నమ్మకముందని.. రద్దీగా ఉండే ప్రాంతాలలో ప్రజలు మాస్క్ ధరిస్తారు అని పేర్కొన్నారు. అయితే మాస్క్ మాత్రం తప్పనిసరి కాదు అని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. డిసెంబర్ 08 నుంచి ఆంక్షలను కఠినంగా అమలు చేస్తూ వచ్చామని.. రోజుకు 2లక్షల పైగా కేసులు నమోదు కావడంతో అప్పడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఆంక్షలను ఎత్తి వేసేందుకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించినది బ్రిటన్ ప్రభుత్వం.
వచ్చే గురువారం నుంచి అనగా జనవరి 27 నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్లు, మాస్క్లు ధరించడం, సభలు సమావేశాలకు కరోనా వ్యాక్సినేషన్ ధృవపత్రం తప్పనికాదు అని బ్రిటన్ ప్రధాని పేర్కొన్నారు. తమకు బ్రిటన్ పౌరులపై పూర్తిగా నమ్మకముందని.. రద్దీగా ఉండే ప్రాంతాలలో ప్రజలు మాస్క్ ధరిస్తారు అని పేర్కొన్నారు. అయితే మాస్క్ మాత్రం తప్పనిసరి కాదు అని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. డిసెంబర్ 08 నుంచి ఆంక్షలను కఠినంగా అమలు చేస్తూ వచ్చామని.. రోజుకు 2లక్షల పైగా కేసులు నమోదు కావడంతో అప్పడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఆంక్షలను ఎత్తి వేసేందుకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించినది బ్రిటన్ ప్రభుత్వం.