ఇండియన్ పోలీస్ కు నిధులు తక్కువ, టెక్నాలజీ కూడా తక్కువే.. అయినా రాజీ పడకుండా ఇలాంటి సైబర్ నేరగాళ్లను పట్టుకుంటూనే ఉన్నారు. ఇక ముందు ముందు ప్రతి పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ టీం ఏర్పాటు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే... తెలంగాణలో రోజు వారీ కేసుల నమోదులో 20శాతం సైబర్ క్రైమ్ కేసులే నమోదవుతున్నాయి. అంటే ఇక ముందు ముందు పోలీసింగ్ రూపులేఖలు మారనున్నాయన్నమాట.
ఇండియన్ పోలీస్ కు నిధులు తక్కువ, టెక్నాలజీ కూడా తక్కువే.. అయినా రాజీ పడకుండా ఇలాంటి సైబర్ నేరగాళ్లను పట్టుకుంటూనే ఉన్నారు. ఇక ముందు ముందు ప్రతి పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ టీం ఏర్పాటు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే... తెలంగాణలో రోజు వారీ కేసుల నమోదులో 20శాతం సైబర్ క్రైమ్ కేసులే నమోదవుతున్నాయి. అంటే ఇక ముందు ముందు పోలీసింగ్ రూపులేఖలు మారనున్నాయన్నమాట.