గతవారం 9వేల 800మంది వైరస్ బారినపడి చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO వెల్లడించింది. అంతకుముందు వారం దాదాపు అంతే మరణాలు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO పేర్కొంది. కరోనా మహమ్మారి ఇప్పటికీ అంతర్జాతీయ అత్యవసర స్థితిలోనే ఉందని WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్ తెలిపారు. తాజా కేసుల పెరుగుదల పట్ల ట్రెడోస్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నిర్వహణను పలు దేశాలు సమర్థవంతంగా నిర్వహించడం లేదని ట్రెడోస్ విమర్శించారు.
గతవారం 9వేల 800మంది వైరస్ బారినపడి చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO వెల్లడించింది. అంతకుముందు వారం దాదాపు అంతే మరణాలు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO పేర్కొంది. కరోనా మహమ్మారి ఇప్పటికీ అంతర్జాతీయ అత్యవసర స్థితిలోనే ఉందని WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్ తెలిపారు. తాజా కేసుల పెరుగుదల పట్ల ట్రెడోస్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నిర్వహణను పలు దేశాలు సమర్థవంతంగా నిర్వహించడం లేదని ట్రెడోస్ విమర్శించారు.