అయితే.. ఈ బిల్లు ఇక ఇప్పట్లో బయటికి వస్తుందో రాదోనన్న అనుమానం ఉంది. దీంతో మోదీ సర్కారు కొత్త ప్రయత్నం ప్రారంభించింది. దొడ్డిదారిన మోదీ సర్కారు కరంట్ రేట్లు పెంచే ఆలోచన చేస్తోంది. విద్యుత్ చట్టం-2003లోని నియమావళికి సవరణలు చేస్తోంది. కేంద్ర విద్యుత్శాఖ దొడ్డిదారిన తాజా ముసాయిదాను పంపించింది. ఈ సవరణలపై అభ్యంతరాలకు సెప్టెంబరు 11 దాకా గడువు ఇచ్చింది. అక్టోబరులో తుది ఉత్తర్వులు జారీఅయ్యే అవకాశాలున్నాయి.
అయితే.. ఈ బిల్లు ఇక ఇప్పట్లో బయటికి వస్తుందో రాదోనన్న అనుమానం ఉంది. దీంతో మోదీ సర్కారు కొత్త ప్రయత్నం ప్రారంభించింది. దొడ్డిదారిన మోదీ సర్కారు కరంట్ రేట్లు పెంచే ఆలోచన చేస్తోంది. విద్యుత్ చట్టం-2003లోని నియమావళికి సవరణలు చేస్తోంది. కేంద్ర విద్యుత్శాఖ దొడ్డిదారిన తాజా ముసాయిదాను పంపించింది. ఈ సవరణలపై అభ్యంతరాలకు సెప్టెంబరు 11 దాకా గడువు ఇచ్చింది. అక్టోబరులో తుది ఉత్తర్వులు జారీఅయ్యే అవకాశాలున్నాయి.