గ్యాస్ వినియోగదారులకు మోదీ అదిరిపోయే శుభవార్త చెప్పాడు. ఆ వార్త వింటే గ్యాస్ వినియోగదారులు ఎగిరి గంతేస్తారు. ఏంటి ఆ నిజం అనుకుంటున్నారా? అదేనండి.. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ కింద ఉజ్వల పథకం లబ్ధిదారులకు ప్రయోజనం కలిగే నిర్ణయం తీసుకుంది. ఉజ్వల స్కీమ్‌లో చేరిన వారికి మూడు నెలలపాటు ఉచితంగానే గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. 

 

IHG

 

ఇంకా ఉజ్వల స్కీమ్ జూలై 1వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుందని అయన పేర్కొన్నారు. కాగా ఇప్పుడు 3 నెలలు పాటు పీఎఫ్ కంట్రిబ్యూషన్ భారాన్ని కేంద్రమే భరించనుంది. ఈ ఫెసిలిటీని ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వమే అందిస్తోంది. ఇంకా ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై ఏకంగా రూ.4860 కోట్ల భారం పడనుంది.   

 

IHG

 

ఇంకా ఈ భారం 72 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. కాగా గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ కూడా ఈ నవంబర్ వరకు పొడిగించనున్నారు. ఇవి మాత్రమే కాదు మరో లక్ష రూపాయిల కోట్లతో అగ్రికల్చర్ ఫండ్ ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇంకా దీనికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇంకా దీని ద్వారా ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్లను గ్రామాలకు చేర్చుతామని ఆయన పేర్కొన్నారు.

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: