సీపీఎస్ యాక్సెస్ కోసం బ్యాంకేతర పీఎస్పీలు కేంద్ర బ్యాంకు నిర్దేశించిన ప్రమాణాలను నెరవేర్చాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని ఆర్బీఐ ప్రకటించింది. ఇలా నెరవేరుస్తేనే కేంద్ర బ్యాంక అంగీకారంతో వారికి సీఓఏ అందనుంది. లేదంటే అటువంటి సంస్థలకు సీఓఏ అందకుండా పోతుందని ఆర్బీఐ తెలిపింది. పేమెంట్ల చట్టం 2007 ప్రకారం సీఓఏ కు చాలా విలువ ఉంది. ఇలా ప్రస్తుతం బ్యాంకింగేతర సంస్థలకు కూడా సదుపాయాలు కల్పించడంతో డిజిటల్ పేమెంట్లకు మరింత ఊతం లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా ఆర్బీఐ కూడా డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించే లక్ష్యంతోనే అడుగులేయడం గమనార్హం. ఇలా ఆర్బీఐ ప్రకటించిన విధానాల వల్ల మన దేశంలో డిజిటల్ పేమెంట్ల సంఖ్య పెరుగుతుందో లేదో వేచి చూడాలి. ఎంతైనా ఇలాంటి డిజిటల్ పేమెంట్లు రాను రాను మన దేశానికి చాలా అవసరమనే చెప్పక తప్పదు.
సీపీఎస్ యాక్సెస్ కోసం బ్యాంకేతర పీఎస్పీలు కేంద్ర బ్యాంకు నిర్దేశించిన ప్రమాణాలను నెరవేర్చాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని ఆర్బీఐ ప్రకటించింది. ఇలా నెరవేరుస్తేనే కేంద్ర బ్యాంక అంగీకారంతో వారికి సీఓఏ అందనుంది. లేదంటే అటువంటి సంస్థలకు సీఓఏ అందకుండా పోతుందని ఆర్బీఐ తెలిపింది. పేమెంట్ల చట్టం 2007 ప్రకారం సీఓఏ కు చాలా విలువ ఉంది. ఇలా ప్రస్తుతం బ్యాంకింగేతర సంస్థలకు కూడా సదుపాయాలు కల్పించడంతో డిజిటల్ పేమెంట్లకు మరింత ఊతం లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా ఆర్బీఐ కూడా డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించే లక్ష్యంతోనే అడుగులేయడం గమనార్హం. ఇలా ఆర్బీఐ ప్రకటించిన విధానాల వల్ల మన దేశంలో డిజిటల్ పేమెంట్ల సంఖ్య పెరుగుతుందో లేదో వేచి చూడాలి. ఎంతైనా ఇలాంటి డిజిటల్ పేమెంట్లు రాను రాను మన దేశానికి చాలా అవసరమనే చెప్పక తప్పదు.