ఫేక్ అకౌంట్లను ప్రారంభించడమే కాకుండా... అందులో ఏకంగా 54 కోట్ల రూపాయలు కూడా డిపాజిట్ చేశారు. ఫేక్ అకౌంట్లను చలామణి కూడా చేస్తున్నారు. అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లో నిర్వహించిన ఆడిట్లో ఈ విషయాలు బయటకు వచ్చాయి. మహారాష్ట్ర ప్రధాన కేంద్రంగా ఈ బ్యాంకు కార్యకలాపాలు సాగుతున్నాయి. బ్యాంకులో పెద్ద ఎత్తున నకిలీ అకౌంట్లు ఉన్నట్లు సమాచారం అందుకున్న bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆడిటింగ్ అధికారులు.... బ్యాంక్ పై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బ్యాంక్ కేవైసీ, పాన్ కార్డు, ఆధార్ కార్డ్ వంటి కనీస ప్రాధమిక వివరాలు కూడా లేకుండా 12 వందల అకౌంట్లు బ్యాంకులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అకౌంట్లలో ఉన్న 54 కోట్ల నగదును సీజ్ చేశారు ఆర్బీఐ అధికారులు. పక్కా సమాచారంతో అక్టోబర్ 27న తేదీన ఈ రైడ్ నిర్వహించారు. దాదాపు ఆరు రోజుల పాటు నిరంతరాయంగా సోదాలు నిర్వహించారు. అక్రమాలకు ప్రధాన సూత్రధారిగా భావిస్తూ అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్, ఇద్దరు డైరెక్టర్లపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అధికారులు కేసులు నమోదు చేశారు.
ఫేక్ అకౌంట్లను ప్రారంభించడమే కాకుండా... అందులో ఏకంగా 54 కోట్ల రూపాయలు కూడా డిపాజిట్ చేశారు. ఫేక్ అకౌంట్లను చలామణి కూడా చేస్తున్నారు. అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లో నిర్వహించిన ఆడిట్లో ఈ విషయాలు బయటకు వచ్చాయి. మహారాష్ట్ర ప్రధాన కేంద్రంగా ఈ బ్యాంకు కార్యకలాపాలు సాగుతున్నాయి. బ్యాంకులో పెద్ద ఎత్తున నకిలీ అకౌంట్లు ఉన్నట్లు సమాచారం అందుకున్న bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆడిటింగ్ అధికారులు.... బ్యాంక్ పై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బ్యాంక్ కేవైసీ, పాన్ కార్డు, ఆధార్ కార్డ్ వంటి కనీస ప్రాధమిక వివరాలు కూడా లేకుండా 12 వందల అకౌంట్లు బ్యాంకులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అకౌంట్లలో ఉన్న 54 కోట్ల నగదును సీజ్ చేశారు ఆర్బీఐ అధికారులు. పక్కా సమాచారంతో అక్టోబర్ 27న తేదీన ఈ రైడ్ నిర్వహించారు. దాదాపు ఆరు రోజుల పాటు నిరంతరాయంగా సోదాలు నిర్వహించారు. అక్రమాలకు ప్రధాన సూత్రధారిగా భావిస్తూ అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్, ఇద్దరు డైరెక్టర్లపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అధికారులు కేసులు నమోదు చేశారు.