ఏడాదిన్నర క్రితం కరోనా వచ్చి మరణించిన మృతదేహాలను ఆ మార్చురీలో ఉంచేవారు. అయితే ఆసుపత్రి నిబంధనల ప్రకారం వాటిని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి మార్చరీలో భద్రపరిచి చివరికి కరోణ ప్రోటోకాల్ ప్రకారం ఆ శవాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలి లేదా దహనం చేయాలి. కానీ ఆసుపత్రి సిబ్బంది అలా చేయలేదు. ఆ మార్చురీలో ఉన్న రెండు మృతదేహాలను మర్చిపోయింది. దీంతో అవి కుళ్ళి పోయి చాలా దారుణంగా మారాయి. వివరాల్లోకి వెళితే బెంగళూరులోని ఈఎస్ఐ ఆస్పత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది. గత సంవత్సరన్నర కాలం నుంచి కరోణతో చనిపోయిన రోగుల రెండు మృతదేహాలు మార్చరీలో పెట్టి మరిచారు. ఆ మృతుల్లో ఒకరి పేరేమో మునిరాజు(66), ఇంకొకరి పేరు దుర్గా సుమిత్ర(40)గా గుర్తించారు. వీరికి కరోనా సోకడంతో ఈఎస్ఐ దవాఖాన లో చేరారు. చికిత్స జరుగుతుండగానే జూలై నెలలో వీరు మృతి చెందారు. దీంతో వీరి మృతదేహాలను మార్చురీకి తరలించారు సిబ్బంది. అప్పటినుంచి ఆ రెండు మృతదేహాలను మర్చిపోయారు. కనీసం వారి కుటుంబ సభ్యులకు సమాచారం కూడా అందించలేదు. బెంగళూరు ఈఎస్ఐ దవాఖానాల్లో ఉన్నటువంటి మార్చురీలో ఆరు కోల్డ్ స్టోరేజ్ లు నడుస్తున్నాయి. గత ఏడాదిన్నర క్రితం ఆసుపత్రిలో కరోణ రోగుల సంఖ్య పెరగడంతో మరణించిన వారి మృతదేహాలను భద్రపరచడం చాలా కష్టంగా మారడంతో, డిసెంబర్ నెలలోనే ఆస్పత్రిలో కొత్త మార్చురీని కట్టారు.
ఏడాదిన్నర క్రితం కరోనా వచ్చి మరణించిన మృతదేహాలను ఆ మార్చురీలో ఉంచేవారు. అయితే ఆసుపత్రి నిబంధనల ప్రకారం వాటిని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి మార్చరీలో భద్రపరిచి చివరికి కరోణ ప్రోటోకాల్ ప్రకారం ఆ శవాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలి లేదా దహనం చేయాలి. కానీ ఆసుపత్రి సిబ్బంది అలా చేయలేదు. ఆ మార్చురీలో ఉన్న రెండు మృతదేహాలను మర్చిపోయింది. దీంతో అవి కుళ్ళి పోయి చాలా దారుణంగా మారాయి. వివరాల్లోకి వెళితే బెంగళూరులోని ఈఎస్ఐ ఆస్పత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది. గత సంవత్సరన్నర కాలం నుంచి కరోణతో చనిపోయిన రోగుల రెండు మృతదేహాలు మార్చరీలో పెట్టి మరిచారు. ఆ మృతుల్లో ఒకరి పేరేమో మునిరాజు(66), ఇంకొకరి పేరు దుర్గా సుమిత్ర(40)గా గుర్తించారు. వీరికి కరోనా సోకడంతో ఈఎస్ఐ దవాఖాన లో చేరారు. చికిత్స జరుగుతుండగానే జూలై నెలలో వీరు మృతి చెందారు. దీంతో వీరి మృతదేహాలను మార్చురీకి తరలించారు సిబ్బంది. అప్పటినుంచి ఆ రెండు మృతదేహాలను మర్చిపోయారు. కనీసం వారి కుటుంబ సభ్యులకు సమాచారం కూడా అందించలేదు. బెంగళూరు ఈఎస్ఐ దవాఖానాల్లో ఉన్నటువంటి మార్చురీలో ఆరు కోల్డ్ స్టోరేజ్ లు నడుస్తున్నాయి. గత ఏడాదిన్నర క్రితం ఆసుపత్రిలో కరోణ రోగుల సంఖ్య పెరగడంతో మరణించిన వారి మృతదేహాలను భద్రపరచడం చాలా కష్టంగా మారడంతో, డిసెంబర్ నెలలోనే ఆస్పత్రిలో కొత్త మార్చురీని కట్టారు.