సమాచారం మేరకు.. ట్యాంకర్ లో ఉన్న రసాయనాలను కాలువలోకి పోస్తున్నప్పుడు గ్యాస్ లీక్ అయిందని తెలుస్తోంది. దీంతో విషవాయువును పీల్చుకున్న ఆరుగురిలో వెంటనే ఐదుగురు ప్రాణాలను కోల్పోయారు, మరొకరు తరువాత చనిపోయారని సంఘటనా స్థలంలో ఉన్న స్థానికులు వివరించారు. అలాగే, అక్కడ ఉన్న 20 మంది కార్మికులు కూడా విషవాయువును పీల్చుకోవడం ద్వారా అస్వస్థకు గురయ్యారు. వీరిని వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు. వడోదర నుంచి వచ్చిన డ్రైవర్ ప్రింటింగ్ మిల్లు సమీపంలోని డ్రెయిన్లోకి రసాయనాలను అక్రమంగా పడేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
సమాచారం మేరకు.. ట్యాంకర్ లో ఉన్న రసాయనాలను కాలువలోకి పోస్తున్నప్పుడు గ్యాస్ లీక్ అయిందని తెలుస్తోంది. దీంతో విషవాయువును పీల్చుకున్న ఆరుగురిలో వెంటనే ఐదుగురు ప్రాణాలను కోల్పోయారు, మరొకరు తరువాత చనిపోయారని సంఘటనా స్థలంలో ఉన్న స్థానికులు వివరించారు. అలాగే, అక్కడ ఉన్న 20 మంది కార్మికులు కూడా విషవాయువును పీల్చుకోవడం ద్వారా అస్వస్థకు గురయ్యారు. వీరిని వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు. వడోదర నుంచి వచ్చిన డ్రైవర్ ప్రింటింగ్ మిల్లు సమీపంలోని డ్రెయిన్లోకి రసాయనాలను అక్రమంగా పడేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.