సమాజమే సిగ్గుతో తలదించుకునే దారుణం ఈ ఘటన. మరి సమాజంలో రోజురోజుకు  ఇలాంటి అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇంతటి అరాచకాలకు ఎందుకు దిగుతున్నారో అర్థం కావడం లేదు. చిన్నపిల్లల నుంచి ముసలి తల్లుల వరకు  ఈ కామాంధుల  కనుసన్నల్లో ఎంతోమంది ఆడ తల్లులు  బలవుతున్నారు. అలాంటి ఓ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. అన్నయ్య వదలండి. ప్లీజ్ అన్నయ్య.. వదలండి అంటూ ఆ పదకొండేళ్ల పసి బాలిక దండం పెడుతూ బ్రతిమిలాడింది. అయినా ఆ కామాంధుడు ఆ బాలికను చాలా దారుణంగా బిగుతుగా పట్టేసుకుని నోట్లో గుడ్డలు కుక్కి, నేను నీకు అన్నయ్యను కాను మామయ్య అవుతాను అంటూ ఆమె బట్టలను బలవంతంగా తీసేసాడు. కత్తితో బెదిరిస్తూ ఆమె నగ్న ఫోటోలను వీడియోలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించి చిత్రహింసలకు  గురిచేశాడు. అమాంతం ఆమె దేహంపై పడి ఆ బాలికను మూడు గంటల పాటు గోరాతి గోరంగా హింసించాడు. ఆ సమయంలో ఆ బాలిక బాధ అంతా ఇంతా కాదు. నోట్లో గుడ్డలు కుక్కడంతో అరవ లేక అగమ్యగోచరంతో  మూగ ఆర్తనాదాలు చేసింది.
 ఆ కామాంధుడికి తన తల్లి తన చెల్లి  గుర్తుకు రాలేదేమో.. మరి ఈ ఘోరమైన ఘటన  ఎక్కడ జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందామా..!
విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజయ్యపేటలో గురువారం రాత్రి జరిగింది. రాజయ్యపేట గ్రామానికి చెందినటువంటి 11 ఏళ్ల బాలిక  ఆరో తరగతి చదువుతున్నది. గురువారం సాయంత్రం రోజున స్కూల్  నుంచి వచ్చాక, సమీపంలోని తోటలో వంట చెరుకు కోసమని వెళ్లిన టువంటి తన అక్క దగ్గరికి ఆమె బయలుదేరింది. మార్గమధ్యంలోనే ఒక జీడీతోటలో అదే గ్రామానికి చెందినటువంటి గుడ్డు నాగేష్ 22 ఏళ్లు. ఆమెను పట్టుకొని ఆ తోటలోకి దూరంగా లాక్కెళ్లాడు. ఆయన సెల్ ఫోన్ లో నగ్న చిత్రాలు చూడాలని  ఆ బాలికను ఒత్తిడి చేశాడు. దానికి ఆమె అంగీకరించకపోవడంతో కిరాతకంగా కొట్టాడు. కత్తి తీసి మరీ బెదిరించి  ఆ బాలిక నగ్న ఫోటోలు వీడియోలు తీసి  ఆపై మూడు గంటల పాటు అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఆ కామాంధుడు  బాలిక అక్క మరియు తల్లి స్నానం చేసేటప్పుడు వీడియోలు చిత్రించి తనకు పంపాలని బెదిరించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని అన్నాడు. చివరికి ఎవరికీ చెప్పనని ఆ బాలిక కాళ్ళ మీద పడి బ్రతిమిలాడింది.
 చివరికి రాత్రి 8 గంటల సమయంలో తన యొక్క ద్విచక్రవాహనంపై తీసుకువచ్చి  బాలిక ఇంటి సమీపంలో వదిలేసి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన బాలిక వణుకుతూ కనిపించింది. దీంతో వారి తల్లిదండ్రులు ఓదార్చి ఏమైందని అడిగి అసలు విషయం తెలుసుకొని షాక్ అయ్యారు. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన నక్కపల్లి మండలంలో తీవ్రంగా  సంచలనం రేపింది.  టీడీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత బాధిత బాలిక కుటుంబాన్ని ఓదార్చారు. ఈ కామాంధుడికి కఠినమైన శిక్ష అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: