అక్రమ సంబంధాలు రోజు రోజుకు పెరిగిపోతూన్నాయి.   వాటి మోజులో పడి చాలా మంది జీవితాల ను బలి చేసుకుంటూన్నారు. ఇప్పటికే ఇటువంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగు లోకి వచ్చింది. ప్రెమించి పెద్దలను ఎదురించి పెళ్ళి చేసుకుంది. ఎనిమిదేళ్లుగా కలిసి కాపురం చేశారు. తర్వాత వారి పచ్చని సంసారం లోకి అక్రమ సంబంధం ఎంట్రీ ఇచ్చింది. భర్త ఉండగానే వేరొకరి మోజు లో పడింది. దానికోసం అడ్డుగా ఉన్న భర్త అడ్డు తొలగించుకొవాలని నిద్ర మాత్రలను ఇచ్చింది.


వివరాల్లొకి వెళితే.. ఆంధ్ర ప్రదేశ్‌ లోని గుంటూరు జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. పొన్నూరు పట్టణానికి చెందిన జయచిత్ర నాగరాజు.. నెల్లూరు జిల్లా బిట్రగుంట కు చెందిన మహ్మద్ అబ్దుల్ సోని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆరు సంవత్సరాల క్రితం నాగరాజు కుటుంబం తో సహా పొన్నూరు లో స్థిర పడ్డాడు. నాగరాజు కారు డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అలా సాఫిగా సాగిపొతున్న వారి జీవితం లో ఒక విషాదం చోటు చేసుకుంది.


అనుకొని రీతి లో నాగరాజు అనే వ్యక్తి మాయ మయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనేక కొనాల్లొ దర్యాప్తును ప్రారంభించారు..సోనీకి స్థానికంగా ఉండే వెంకట సాయి అనే యువకుడి తో పరిచయమైంది. అది కాస్త శారీరక సంబంధంగా మారింది. భార్య విషయం నాగరాజుకు తెలిసి మందలించాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రియుడి తో తన సుఖానికి భర్త అడ్డొస్తున్నాడని భావించిన భార్య అడ్డు తొలగించుకొవాలని నిద్ర మాత్రలను భోజనం లో కలిపి ఇచ్చింది..ఆ తర్వాత కాలువ లో పడేసింది.. పోలీసుల విచారణ లో నిజాన్ని ఒప్పుకుంది.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: