ఈరోజుల్లో రెండు పెళ్ళిళ్ళు చేసుకోవడం సహజం, పిల్లలు పుట్టలేదని ఒక కారణం కావొచ్చు..లేదా భార్య అందంగా లేదని కావొచ్చు.. చిన్న చిన్న కారణాల వల్ల మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం, లేదా పెళ్ళి చేసుకోవడం చేస్తారు..కొన్నిసార్లు అనుకొని సంఘటనల ద్వారా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.ఓ వ్యక్తి వ్యాపారాలు చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు.అయితే ఎంతో సుఖంగా వుండే వారి కుటుంబంలో అనుకొని విషాద ఛాయలు అలుముకున్నాయి..


ఓ రోజు అతని ఇంట్లో రెండో భార్య తో పాటు అతను కూడా చనిపొయాడు.ఈ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా ఉన్న రన్ హోలా ప్రాంతానికి చెందిన వీర బహదూర్ వర్మ అనే వ్యక్తకి 50 ఏళ్లు..అతనికి ఇద్దరు భార్యలు. అతను బిజినెస్ చేసుకుంటూ తన కుటుంబాలను పోషిస్తున్నాడు.ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆస్తికోసం కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీనితో మొదటి భార్య తన పిల్లలతో కలిసి నాంగ్లోయ్ ప్రాంతంలో ఉంటుంది. అయితే, వీరబహదూర్ వర్మ, రెండో భార్య చందా దేవితో కలిసి రన్ హోలా లోని అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు..ఈ క్రమంలో వీరబహదూర్ వర్మ తన గదిలో రక్తపు మడుగులో ఉండటం ఆమె చూసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.



ఆ తర్వాత మొదటి భార్యకు కూడా సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న మొదటి భార్య ఆస్తి కోసమే రెండో భార్య వీర బహదూర్ ను హతమార్చిందని ఆరోపించింది..రెండో భార్య కూడా అలానె తన ఇంట్లో దొంగలు పడ్డారని భర్తను హత మార్చారని రివర్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే ఈయనకు మరో ఎఫైర్ ఉంది. గర్ల్ ఫ్రెండ్ దూరం పెడుతుందని తెలుసుకొని ఆమె గోవా తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత ఆమెను అక్కడ హత్య చేశారు. తర్వాత అతను ఇంటికి వచ్చి చనిపోయాడు.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: