ఈరోజుల్లో రెండు పెళ్ళిళ్ళు చేసుకోవడం కామన్ అయిపోయింది..పిల్లలు పుట్టలేదని, లేదా ఇంకో అమ్మాయి నచ్చిందని చాలా మంది మరో మహిలతో సంబంధం పెట్టుకోవడం లేదా పెళ్ళి చేసుకోవడం చేస్తారు.అది లీగల్ గా వెళ్ళి చేస్తే మంచిది లేకుంటే ఎన్నో అనర్థాలు జరగడం ఖాయం అని అంటున్నారు..అలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది..ఓ వ్యక్తి రెండు పెళ్ళిళ్ళు చెసుకున్నాడు.అదే అతనికి శాపంగా మారింది..మొదటి భార్య దగ్గరకు వెళ్ళాడని తెలిసి రెండో భార్యకు దారుణానికి ఒడిగట్టింది..


వ్యాపారికి భార్య, పిల్లలు ఉన్నారు. ఇదే సమయంలో తన దగ్గర పని చేస్తున్న మహిళను గోకిన వ్యాపారి ఆమెతో కొంతకాలం ఎంజాయ్ చేసి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు.రెండో భార్య ఇంట్లో ఉన్న వ్యాపారి దారుణ హత్యకు గురైనాడు. వ్యాపారి తల మీద తీవ్రగాయాలు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మా ఇంట్లోకి దొంగలు వచ్చారని, నా భర్తను హత్య చేసి నగలు, నగదు లూటీ చేశారని రెండో భార్య పోలీసులకు చెప్పింది. కానీ అక్కడ జరిగింది మాత్రం వేరేది..మొదటి భార్యకు భర్త దగ్గర అవుతున్నాడని అనుమానించిన రెండో భార్య భర్తను హత్య చేయించడానికి కిరాయి గుండాలను మాట్లాడుకుంది.



ఢిల్లీలో నివాసం ఉంటున్న వీర్ బహుదూర్ శర్మా అలియాస్ బహుదూర్ శర్మా గార్మెంట్స్ వ్యాపారం చేస్తున్నాడు. వివాహం చేసుకున్న గార్మెంట్స్ వ్యాపారి బహుదూర్ శర్మాకు భార్య, పిల్లలు ఉన్నారు. ఇదే సమయంలో తన దగ్గర పని చేస్తున్న చంద్రకళ అనే మహిళను గోకిన వ్యాపారి బహుదూర్ శర్మా కొంతకాలం ఆమెతో ఎంజాయ్ చేసి ఆమెను కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు..బహుదూర్ శర్మా రెండో భార్య చంద్రకళాకు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజులు మొదటి భార్య దగ్గర, కొన్ని రోజులు రెండో భార్య చంద్రకళా దగ్గర ఉంటున్న బహుదూర్ ఇద్దరితో కాలం గడుపుతున్నాడు. బహుదూర్ శర్మా వ్యాపారం చేస్తూ సంపాధిస్తున్న డబ్బులో ఎక్కువ శాతం మొదటి భార్యకు, తక్కువ శాతం రెండో భార్య చంద్రకళాకు ఇస్తున్నాడని తెలిసింది..అది ఒర్వలేని ఆమె భర్తను చంపించాలని ప్లాన్ చేసింది.మొదట తనకు ఏమి తెలియనట్లు బుకాయించిన కూడా పోలీసులు తమ వేలో విచారించగా అసలు విషయాన్ని బయట పెట్టింది.ఇప్పుడు ఊసలు లెక్క బెడుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: