సమాజంలో రోజు రోజు కూ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తన మన బేధం లేకుండా మృగాళ్లు మహిళపై విరుచుకుపడుతున్నారు. కామంతో వాయి వరసలు మరచిపోయి సభ్య సమాజం తల దించుకునే విధంగా రెచ్చిపోతున్నారు. బయట రోడా మీద తిరిగే ఆడపిల్లలో లేదా ఇరుగుపొరుగు మహిళలే కాదు వాళ్ళ కామ కోరిక తీర్చుకోడానికి రక్తం పంచుకుపుట్టిన కూతుర్లను కూడా వదలడం లేదు. కామం తో రక్తం పంచుకు పుట్టిన కన్నా కూతురి పైనే అత్యాచారానికి పాల్పడ్డా మృగాడు.

 

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తన పెద్ద కూతురిపై అమానుషంగా ఈ అఘాయిత్యానికి  పాల్పడ్డాడు. విషయం బయటకి రావడంతో  భార్య, ఇరుగు పొరుగు వాళ్ళు కలసి పోలీసులకు అప్పగించారు. కూతురిపై అఘాయిత్యానికి పాల్పడినందుకు 4 ఏళ్ళు జైల్ లో ఉండి వచ్చాడు. అయిన సరే ఆ మృగాడు బుద్ధి మారలేదు ఇంటికి వచ్చిన కొద్దీ రోజుల్లోనే తన చిన్న కుమార్తెపై కన్నేశాడు. సభ్య సమాజం తల దించుకునే ఈ ఘటన పూణే లో జరిగింది.

 


వివరాల్లోకి వెళ్తే.... పింప్రి చించ్వాడకు చెందిన ఓ వ్యక్తి(40)ఏళ్ళు స్థానికంగా పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఇతనికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలోనే కామ వాంఛతో తన కన్నా కుతురిపైన కన్నేసిన  దుర్మార్గుడు పెద్ద కుమార్తె పై చిన్న పిల్ల అని కూడా చూడకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. 11ఏళ్ల సొంత కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. పింప్రి చించ్వాడకు చెందిన ఓ 40ఏళ్ల వ్యక్తి తన 11ఏళ్ల కుమార్తెను బలాత్కరించాడు. ఈ దుర్మార్గుడు నాలుగేళ్ల క్రితం తన పెద్ద కుమార్తెను బలాత్కరించాడు. విషం భార్యకు తెలియడంతో స్థానికుల సహాయంతో వాడ్ని జిల్ కు పంపించింది.శిక్ష అనంతరం విడుదలై వచ్చిన మృగాడు ఇటీవలే విడుదలయ్యాడు. విడుదలై ఇంటికి వచ్చి ఈసారి తన చిన్న కూతురిపై కన్నేశాడు.

 

ఇంట్లో కూతురు ఒంటరిగా ఉండటం చూసి సరైన సమయం చూసుకొని చిన్న కుమార్తె పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య తన  కుమార్తెను వైద్య పరీక్షలకు తీసుకెళ్లడంతో అసలు విషయం బయటకు వచ్చింది. భర్త తీరు తో విసుగెత్తిపోయిన ఆ భార్యా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: