అయ్యో ఈ దారుణం కనుక మీరు చూస్తే ఖచ్చితంగా కంటపడి పెట్టుకుంటారు. అయితే తన ఇంటికి సమీపం లో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులకు చాక్లెట్ ఆశ చూపించి వారి పై అత్యాచారం చేశాడు. ఈ ఘటన తెలంగాణలో, నిజాంబాద్ జిల్లాలో వెలుగు చూసింది ఎడపల్లి మండలం లోని జంలం గ్రామానికి చెందిన నారాయణ కి 50 సంవత్సరాలు ఉంటాయి. తను గత 15 ఏళ్లుగా జానకంపేట లోని తన అత్తగారి ఇంట్లోనే ఉంటున్నాడు. చాక్లెట్ ఆశ చూపించి ఒక కామాంధకుడు ఇద్దరు చిన్నారి పై అత్యాచారానికి పాల్పడ్డాడు
అయితే ఆదివారం నాడు తన ఇంటి సమీపం లో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు సుమారు 7 , 8 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళిద్దరూ పై కన్నేశాడు నారాయణ. అయితే వాళ్లతో మంచిగా మాటల్లోకి దిగాడు. వాళ్ళిద్దరికీ చాక్లెట్లు కొనిస్తానని పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇద్దరినీ అక్కడికి తీసికెళ్ళి దుస్తుల్ని ఇప్పాడు. ఆ తర్వాత వారిద్దరి పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ కామాంధకుడు. ఆ తర్వాత నారాయణ పరారయ్యాడు. బాలికలు కాసేపటికి ఇంటికి చేరుకున్నారు .
ఇంటికెళ్లిన బాలికలు జననాంగాల వద్ద నొప్పిగా ఉందని వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పగా వాళ్ళు పరిశీలించారు. రక్తస్రావం అవ్వడం తో ఏం జరిగిందని అడిగారు. జరిగిన విషయం అంత చెప్పేసారు పిల్లలు. స్థానికులు ఈ విషయం తెలుసుకుని నారాయనని చితక బాదారు . ఆ తర్వాత పోలీసులకి అప్పగించారు. నేరం అంగీకరించిన నారాయణ పై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చిన్నారులకి వైద్య పరీక్ష చేసి ఆసుపత్రి లో చేర్చారు. ఏమి తెలియని చిన్నారులు ఈ కామాంధకుడి చేతి లో బలైపోవడం అందర్నీ బాధించింది. ఇటువంటి వాటిని ఎన్ని చూసిన ఎంత మందికి శిక్ష పడిన ఏ భయం లేక పోతోంది.