ప్రస్తుతం సమాజం లో వావి వరుసలు అనేవి పూర్తిగా తగ్గిపోయాయి.. అక్రమ సంబంధాలు పచ్చటి సంసారాలను కూల్చేస్తాయన్న విషయం తెలిసిందే.. ఒకప్పుడు మగాడు పరాయి స్త్రీ మోజు లో పడి కుటుంబాన్ని వదిలేస్తున్నారు. అందుకే అలాంటి వారికి కోర్టు తగిన భరణాన్ని ఇప్పించి ఎవరి జీవితాలను వాళ్ళు బ్రతికెలా చేస్తుంది.. కానీ ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు పరాయి మగాడి తోడు కోరుకోని భర్తను , కాపురాన్ని వదిలేస్తున్నారు.. ఇప్పుడు అలాంటి ఘటన ఎదురైంది. కోరిక తీర్చాలని భర్త స్నేహితుడు న్యూడ్ ఫోటోలను పంపించి వేదిస్తున్నాడు..

 

 

వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర లోని పూణెలో చోటు చేసుకుంది. ఆమె ఫోన్‌కి న్యూడ్ ఫొటోలు, మెసేజ్‌లు పంపిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. విషయం స్నేహితుడికి తెలిసిపోవడంతో కటకటాలపాలయ్యాడు. చించ్వాడ్ ఏరియా పింప్రికి చెందిన మహిళ భర్తతో కలసి ఉంటోంది. ఆమెపై కన్నేసిన భర్త స్నేహితుడు కామ కోరికలు తీర్చాలంటూ వేధింపులకు గురి చేశాడు. ఆమె సెల్‌ ఫోన్‌కి అసభ్యకర న్యూడ్ ఫొటోలు, మెసేజ్‌లు పంపించి వికృతానందం పొందేవాడు. ఆమె మేనకోడలి ఫోన్‌కి సైతం అసభ్యకర ఫొటోలు పంపించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

 


ఎంతగా ఇలాంటివి పంపొద్దని వాదించిన కూడా అతను పంపుతున్నాడు.. వార్నింగ్ ఇచ్చిన కూడా అతను పద్దతి మార్చుకోకుండా ఉండటంతో విసిగి పోయిన మహిళ జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది.. అతను ఆ మెసేజ్ లను చూసి వార్నింగ్ ఇచ్చాడు.. అయినా ఆ కామాంధుడు ధోరణి మాత్రం మార్చుకోలేదు.. దీంతో అతను పోలీసులను ఆశ్రయించారు.బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.. పరాయి మగాడి భార్యను చెల్లెలు లాగా చూసుకోవాల్సిన వాడు ఇలా అసభ్యంగా ప్రవర్తించడం పై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: