నేరాల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఏదోక ఘటన జరుగుతూనే ఉంది. ప్రజల్లో కూడా కాస్త ఇప్పుడు నేరాల విషయంలో భయం అనేది ఉంది అనే చెప్పాలి. కొన్ని కొన్ని హత్యలు రేప్ లు కంగారు పెడుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏంటీ ఆ ఘటన అనేది ఒకసారి చూస్తే... మధ్యప్రదేశ్ లో ఉపాధి కోసం మహారాష్ట్ర సరిహద్దు గ్రామం నుంచి సుమన్ అనే ఒక వ్యక్తి వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయితో అతను ప్రేమలో పడ్డాడు.

ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకుని తిరిగి అతను వచ్చేసాడు. ఆమెను తీసుకుని సొంత ఊరు వచ్చి వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. అయితే అక్కడి నుంచి అతని మీద అమ్మాయి తల్లి తండ్రులు ఫోకస్ పెట్టి... తల్లిని లొంగదీసుకున్నారు. అమ్మాయి తండ్రి... అబ్బాయి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. క్రమంగా ఆమెను కలవడం కోసం వచ్చాడు. ఒక రోజు అబ్బాయి తండ్రి  పని మీద పూణే వెళ్ళగా అక్కడకు వచ్చి ఒక రాత్రి గడిపాడు. అబ్బాయికి తెలియకుండా పై మేడ మీద ఉన్నాడు.

అబ్బాయి ఎప్పుడు వస్తాడు ఏంటీ అనే సమాచారం అతని తల్లి ద్వారా తెలుసుకున్నాడు. మాటల్లో పెట్టి తెలుసుకుని... ఆమెతో రాత్రి గడిపి తెల్లవారు జామున ఆమెను చంపేసి సైలెంట్ గా కిందకి వచ్చి అబ్బాయిని కూడా చంపేసి వెళ్ళాడు. ఆ తర్వాత అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయగా... అబ్బాయి తల్లి ఫోన్ ద్వారా వారి అక్రమ సంబంధం బయటకు రావడం, ఆమె ఫోన్ లో ఉన్న నెంబర్ తన తండ్రిది అని అమ్మాయి చెప్పడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అసలు విషయం బయట పెట్టారు. ఈ ఘటన సంచలనం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: