క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారిని మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. శివగంగై జిల్లాలో జరుగుతున్న జల్లికట్టు పోటీలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. అయితే గ్రౌండ్ లో ఉన్న ఓ ఎద్దు భయటకు పరుగులు తీసింది. దాంతో ఎద్దు కొమ్ములు గుచ్చుకుని ముగ్గురు స్పాట్ లో చనిపోయారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి . మరికొంతమందికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో మరణించిన వారి ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జల్లికట్టు నిర్వహకులపై కేసు నమోదు చేశారు. ఆట నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి .
క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారిని మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. శివగంగై జిల్లాలో జరుగుతున్న జల్లికట్టు పోటీలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. అయితే గ్రౌండ్ లో ఉన్న ఓ ఎద్దు భయటకు పరుగులు తీసింది. దాంతో ఎద్దు కొమ్ములు గుచ్చుకుని ముగ్గురు స్పాట్ లో చనిపోయారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి . మరికొంతమందికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో మరణించిన వారి ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జల్లికట్టు నిర్వహకులపై కేసు నమోదు చేశారు. ఆట నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి .