అయినప్పటికీ కార్ ఇంటికి చేరలేదు. దాంతో బాధితుడు మరోసారి ఫోన్ చేసాడు. అలా మొత్తం రూ.95 వేలు పోగొట్టుకున్నాడు. ఇక ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి బాధితుడు పోలీసులను ఆశ్రచించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో 5గురు బీహార్ , 5గురు మంచిర్యాల కు చెందిన వారు ఉన్నారు. నింధితుల వద్ద నుండి 900 స్క్రాచ్ కార్డులు, 42 ఫోన్లు, 2ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇప్పటి వరకు మొత్తం రూ.2 కోట్లు దోచుకున్నట్టు చెప్పారు. ఇక సైబరాబాద్ పరిధిలో ఇలాంటి ఘటనలు మూడు నమోదయ్యాయని సజ్జాన్నర్ వెల్లడించారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి లెటర్స్ ఎవరికైనా వచ్చినా..డబ్బులు పంపాలంటూ కాల్స్ వచ్చినా వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
అయినప్పటికీ కార్ ఇంటికి చేరలేదు. దాంతో బాధితుడు మరోసారి ఫోన్ చేసాడు. అలా మొత్తం రూ.95 వేలు పోగొట్టుకున్నాడు. ఇక ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి బాధితుడు పోలీసులను ఆశ్రచించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో 5గురు బీహార్ , 5గురు మంచిర్యాల కు చెందిన వారు ఉన్నారు. నింధితుల వద్ద నుండి 900 స్క్రాచ్ కార్డులు, 42 ఫోన్లు, 2ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇప్పటి వరకు మొత్తం రూ.2 కోట్లు దోచుకున్నట్టు చెప్పారు. ఇక సైబరాబాద్ పరిధిలో ఇలాంటి ఘటనలు మూడు నమోదయ్యాయని సజ్జాన్నర్ వెల్లడించారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి లెటర్స్ ఎవరికైనా వచ్చినా..డబ్బులు పంపాలంటూ కాల్స్ వచ్చినా వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.