అంతే కాకుండా రూ.7 కోట్ల కట్నంతో పాటు కట్న కానుకలను సమర్పించారు. అలా రిషికా జైన్ నరేష్ జైన్ కుటుంబంలో ఎన్నో ఆశలతో అడుగు పెట్టింది. కానీ పెళైన తరవాత భర్త ప్రవర్తన చూసి షాక్ అయ్యింది. అతడు డ్రగ్స్ కు బానిస అని తెలిసి ఆవేదనకు లోనైంది. అంతే కాకుండా అదనపు కట్నం తేవాలంటూ వేధింపులు కూడా మొదలయ్యాయి. గతేడాది వీరి వివాహం జరగ్గా భర్త లో మార్పు వస్తుందని కొన్నళ్లు ఎదురు చూసింది. ఈ విషయం తెలిసి రిషికా జైన్ తండ్రి ఆరోగ్యం కూడా క్షీణించింది. గొడవ జరిగిన ప్రతి సారి పుట్టింటికి వెళ్ళే రిషికా తన తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో పుట్టింటికి వెళ్లి మరింత ఇబ్బందికి గురిచేసినట్టు అవుతుందని భావించింది. తనలో తానే కుమిలిపోయి ఫిబ్రవరి 16 మూడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆమె తల్లి దండ్రులు కుటుంబీకులు కుషాల్ ఆగర్వాల్ ను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో #JusticeForRashika అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అంతే కాకుండా రూ.7 కోట్ల కట్నంతో పాటు కట్న కానుకలను సమర్పించారు. అలా రిషికా జైన్ నరేష్ జైన్ కుటుంబంలో ఎన్నో ఆశలతో అడుగు పెట్టింది. కానీ పెళైన తరవాత భర్త ప్రవర్తన చూసి షాక్ అయ్యింది. అతడు డ్రగ్స్ కు బానిస అని తెలిసి ఆవేదనకు లోనైంది. అంతే కాకుండా అదనపు కట్నం తేవాలంటూ వేధింపులు కూడా మొదలయ్యాయి. గతేడాది వీరి వివాహం జరగ్గా భర్త లో మార్పు వస్తుందని కొన్నళ్లు ఎదురు చూసింది. ఈ విషయం తెలిసి రిషికా జైన్ తండ్రి ఆరోగ్యం కూడా క్షీణించింది. గొడవ జరిగిన ప్రతి సారి పుట్టింటికి వెళ్ళే రిషికా తన తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో పుట్టింటికి వెళ్లి మరింత ఇబ్బందికి గురిచేసినట్టు అవుతుందని భావించింది. తనలో తానే కుమిలిపోయి ఫిబ్రవరి 16 మూడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆమె తల్లి దండ్రులు కుటుంబీకులు కుషాల్ ఆగర్వాల్ ను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో #JusticeForRashika అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.