ఇటీవల కాలంలో మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా చచ్చిపోతుంది. ఇది ఎవరో చెబుతూ ఉండటం కాదు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి  సభ్య సమాజం మొత్తం వులిక్కిపడి ఘటనలో ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి మొన్నటివరకూ పరాయి వ్యక్తుల నుంచి ఎక్కడ ప్రాణహాని ఉందో అని ప్రతి ఒక్కరూ భయపడుతూ బ్రతికేవారు కానీ నేటి రోజుల్లో మాత్రం పరాయి వ్యక్తులు కాదు సొంత వాళ్లే ప్రాణాలను తోడేస్తున్న నేపథ్యంలో అనుక్షణం భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దీంతో మనిషి జీవితానికి గ్యారెంటీ లేకుండా పోయింది అని చెప్పాలి.



 చిన్న చిన్న కారణాలకే ఉన్మాదులు గా మారిపోతున్న మనుషులు చివరికి సొంత వాళ్లను హతమార్చడానికి కూడా వెనకాడటం లేదు మరీ ముఖ్యంగా నేటి రోజుల్లో భార్య భర్తల బంధం అంటే బద్ధ శత్రువు కంటే దారుణంగా మారిపోయింది ఎందుకంటే కలకాలం కలిసి ఉంటామని కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని ఒకరిపై ఒకరు ప్రేమ అభిమానం చూపించుకొని ఉంటామంటూ ప్రమాణం చేసి దాంపత్య బంధంలోకి అడుగు పెట్టిన భార్య భర్తలు కొన్నాళ్ళకి మనస్పర్థల తో బద్ద శత్రువులు గా మారిపోతున్నారు చివరికి ఒకరి ప్రాణాలు ఒకరు తీసేందుకు కూడా వెనకాడటం లేదు అని చెప్పాలి.



 ఇటీవలే పాక్ సింధు ప్రావిన్స్ లో కూడా ఇలాంటి దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది ఆశిక్ అనే వ్యక్తి ఇంట్లో గొడవలతో ఆరుగురు పిల్లల ముందే దారుణంగా గొంతు గొంతు కోసి చంపేశాడు అయితే భార్య నా ప్రాణం విలువ ఉన్న సమయంలో ఏకంగా పిల్లల ముందే మాంసాన్ని ఉడికించిన ట్లుగా బాయిల్ చేశాడు దీంతో సదరు మహిళ ప్రాణాలు కోల్పోయింది ఆ తర్వాత ఆరుగురు లో ముగ్గురు పిల్లలను తన వెంట తీసుకొని పారిపోయాడు ఈ క్రమంలోనే 15 ఏళ్ల కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారుఇక ముగ్గురు పిల్లల బాధితులను పోలీసులు తీసుకొని పెద్ద మనసు చాటుకున్నారు.నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: