కరోనా మహమ్మారి దెబ్బకు ఆ ప్రాంతం అతలాకుతలం అయింది. పర్యాటక రంగం పై ఆ ప్రాంత జనులు జీవనం సాగిస్తారు. కోవిడ్-19 మూలంగా ఆ ప్రాంతానికి పర్యాటకుల రాక తగ్గింది. దీంతో సంక్షోభం ఏర్పడింది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. రోజు రోజుకూ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో సమాన్యుడు దిక్కుతోచని స్థితిలోకి నెట్టబడుతున్నాడు. ఇది భారత దేశ చిత్రాపటానికి దక్షిణాన ఉన్ శ్రీలంక ద్వీపం పరిస్థితి.
కరోనా మహమ్మారి దెబ్బకు ఆ ప్రాంతం అతలాకుతలం అయింది. పర్యాటక రంగం పై ఆ ప్రాంత జనులు జీవనం సాగిస్తారు. కోవిడ్-19 మూలంగా ఆ ప్రాంతానికి పర్యాటకుల రాక తగ్గింది. దీంతో సంక్షోభం ఏర్పడింది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. రోజు రోజుకూ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో సమాన్యుడు దిక్కుతోచని స్థితిలోకి నెట్టబడుతున్నాడు. ఇది భారత దేశ చిత్రాపటానికి దక్షిణాన ఉన్ శ్రీలంక ద్వీపం పరిస్థితి.