కేవలం పదో తరగతి పాస్ అయితే చాలు సివిల్స్ లక్ష్యంగా కోచింగ్ ఇవ్వబడుతుందని శ్రీ దుర్గ మల్లేశ్వర సంత్కృతాంధ్ర కళాశాల తెలిపింది. ఈ కళాశాల కృష్ణా విశ్వవిద్యాలయం అనుంధ కళాశాలకి గుర్తింపు పొంది ఉందని ఓ ప్రకటనలో తెలిపింది. వీరి ఆధ్వర్యంలో 5 సంవత్సరాల ఇంటిగ్రెటెడ్‌ కోర్సును ఉచితంగా అందిస్తున్నారు. 2019–20 విద్యా సంవత్సరం నుంచీ రిటైర్డ్   ఐఏఎస్‌ అధికారుల నేతృత్వంలో.. “తెలుగు మెయిన్స్  సివిల్స్‌ కోచింగ్‌” దిశగా బి.ఎ(ఓ.ఎల్‌) తెలుగు, సంస్కృతం కోర్సుల బోధన నిర్వహిస్తున్నారు.

Image result for indian students exams

అందించే కోర్సులు :  బీ.ఏ(ఓ.ఎల్‌) తెలుగు, బీ.ఏ(ఓ.ఎల్‌) సంస్కృతం 

సీట్ల వివరాలు..
బీ.ఏ(ఓ.ఎల్‌) తెలుగు : 50 సీట్లు
బీ.ఏ(ఓ.ఎల్‌) సంస్కృతం : 50 సీట్లు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వ తరుపున రావాల్సిన స్కాలర్‌షిప్‌ సౌకర్యం కలదు.

చిరునామ: డోర్‌.నెం: 21–138/7, అట్కిన్‌సన్‌ స్కూల్‌ రోడ్, గొల్లపూడి, విజయవాడ–521225

ఫోన్‌ నెంబర్లు: 0866–2975646, 8331915646


మరింత సమాచారం తెలుసుకోండి: