ఈపీఎఫ్‌ఓ (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ఢిల్లీ లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సుమ్మారు 280 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అర్హతలు ఉన్న వారి నుంచీ  దరఖాస్తులు కోరుతోంది.

 Jobs

అర్హత: 2019, జూన్ 25 నాటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 2019, జూన్ 25 నాటికి 20-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు మూడేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, డిపార్ట్‌మెంటల్ క్యాండిడేట్స్, మహిళలు, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.250; మిగిలిన వారికి రూ.500.

ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమ్స్, మెయిన్స్) ఆధారంగా ఎంపిక చేస్తారు.

ప్రిలిమినరీ పరీక్షతేదీ: 2019, జులై 30, 31 తేదీల్లో ఉంటుంది.

దరఖాస్తులు ప్రారంభం: మే 30, 2019.

దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 25, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.epfindia.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: