దేశవ్యాప్తంగా ఉన్నజవహార్ నవోదయా విద్యాసంస్థలలో ఆరోతరగతి 2020-2021 ప్రవేశానికి
నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ధరఖాస్తులని కోరుతోంది.
అర్హతలు, నిభందనలు నోటిఫికేషన్ లో పూర్తిగా వివరించింది.
నవోదయ ప్రవేశం : ఆరో తరగతి
అర్హత: 2019-20 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ లేదా
ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో అయిదో తరగతి చదువుతూ ఉండాలి.
వయసు: 01.05.2007 నుంచి 30.04.2011 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.
పరీక్ష తేదీలు: 2020, జనవరి 11; 2020 ఏప్రిల్ 11.
దరఖాస్తు: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు
చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి
తేదీ: 15.09.2019.
పూర్తి వివరాలకు
వెబ్సైట్: www.nvsadmissionclasssix.in/nvs6reg/homepage