దేశవ్యాప్తంగా ఉన్నజవహార్  నవోదయా విద్యాసంస్థలలో ఆరోతరగతి 2020-2021 ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ధరఖాస్తులని కోరుతోంది. అర్హతలు, నిభందనలు నోటిఫికేషన్ లో పూర్తిగా వివరించింది.

 Education News

నవోదయ ప్రవేశం : ఆరో తరగతి

అర్హత: 2019-20 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో అయిదో తరగతి చదువుతూ ఉండాలి.

వయసు: 01.05.2007 నుంచి 30.04.2011 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.

పరీక్ష తేదీలు: 2020, జనవరి 11; 2020 ఏప్రిల్ 11.

దరఖాస్తు: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 15.09.2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nvsadmissionclasssix.in/nvs6reg/homepage


మరింత సమాచారం తెలుసుకోండి: