ఏపీ నూతన ప్రభుత్వం చేపట్టిన గ్రామ, వార్డ్ సచివాలయం ఉద్యోగాల భర్తీ వేగవంతంగా జరగడమే కాకుండా మరిన్ని ఖాళీలని భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భంగంగా ఏపీ మహిళా సంక్షేమ కార్యదర్శి ఉద్యోగాలని భర్తీ చేయనుంది. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 762 ఉద్యోగాలకి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది...నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..
పోస్టుల వివరాలు : మహిళా సంక్షేమ కార్యదర్శి ( మహిళా పోలీస్ )
ఖాళీల సంఖ్య : 762
జిల్లాల వారీగా:
పశ్చిమ గోదావరి – 18
తూర్పు గోదావరి – 99
ప్రకాశం - 124
శ్రీకాకుళం – 45
విశాఖపట్నం – 90
విజయనగరం -72
గుంటూరు -51
చిత్తూరు – 82
కడప – 17
అనంతపురం -46
కర్నూలు – 23
నెల్లూరు – 23
అర్హతలు : ఏదేని డిగ్రీ అర్హత కలిగి ఉండాలి
వయోపరిమితి : 01-07-2020 నాటికి 18-42 ఏళ్ళు అలాగే 02-09-1978 నుంచీ 01-07-2002 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు : దరఖాస్తు ఫీజు 200కాగా పరీక్ష ఫీజు 200. అలాగే రిజర్వేషన్ల ప్రకారం ఫీజు వెసులు బాటు ఉన్నవారికి ఎలాంటి ఫీజులేదు.
ఎంపిక విధానం : రాతపరీక్ష ద్వారా ఎంపిక జరిగుతుంది.
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 30-01-2020
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 31 -01-2020
మరింత సమాచారం కోసం
http://gramasachivalayam.ap.gov.in/?_ga=2.243277574.2010124855.1579743709-1501387600.1577423720