పసిడి ప్రియులకు భారీ షాక్..ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.నిన్న మార్కెట్ లో కాస్త తగ్గిన పసిడి ధరలు నేడు మార్కెట్ లో స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి.కానీ వెండి ధరలు మాత్రం కిందకు దిగి వస్తున్నాయి. ఈరోజు మాత్రం మార్కెట్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.సోమవారం ధరలు తటస్థంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర మార్కెట్లో రూ.47,050 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330 గా ఉంది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.61,400 లుగా ఉంది.
 

దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,330 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,170, 24 క్యారెట్ల ధర రూ.52,550 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,330 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,330 వద్ద కొనసాగుతోంది.



ఇక తెలుగు రాష్ట్రాల్లో ధరలు చూస్తే..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,330 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,330 గా ఉందని తెలుస్తుంది..ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉంటే.. వెండి కూడా అదే దారిలో నడిచింది.వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.65,900 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి..ఈరోజు మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: