దేశీయ మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. నిన్నటి రోజు అమాంతం తగ్గిన బంగారం ధర ఈ రోజు స్వల్పంగా పెరుగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కూడా పసిడి ధర స్వల్పంగా పెరిగింది. శనివారం నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.10 పెరగడంతో ధర రూ.53,250కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరగడంతో రూ.48,820కి చేరింది.

గత కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గతూ వచ్చి స్వల్పంగా పెరుగుతుంది. దీంతో పసిడి ప్రియులకు చేదువార్త అనే చెప్పుకోవచ్చు. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,250, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,820కి చేరింది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగాయి. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,550కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,550 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.52,480, 22 క్యారెట్ల ధర రూ.48,110కి చేరింది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,260. 24 క్యారెట్ల ధర రూ.51,560 గా ఉంది.

దేశీయ మార్కెట్ లో పసిడి ధర, వెండి ధర స్వల్పంగా పెరిగింది. గత కొంత కాలంగా స్థిరంగా కొనసాగుతూ తగ్గతూ వచ్చి ధర స్వల్పంగా పెరిగింది. దేశీయ మార్కెట్ కేజీ వెండి ధర రూ.10 పెరగడంతో ధర రూ.62,910కు చేరింది. భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో కూడా పసిడి ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,970కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరగడంతో రూ.49,610కి చేరింది. రాజధానిలో కూడా వెండి ధర భారీగా పెరిగింది. కేజీ వెండి ధర రూ.10 పెరగడంతో ధర రూ.62,910కు చేరింది. గత కొంత కాలంగా స్థిరంగా కొనసాగిన వెండి ధర ప్రస్తుతం స్వల్పంగా పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: