ఇక కొన్ని ఆహారాల పదార్ధాలను పరగడుపునే తినడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనం ఉంటుంది. అయితే మరికొన్ని ఆహార పదార్ధాలను ఖాళీ కడుపుతో  తింటే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులైన డాక్టర్లు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.ఇక అవి తింటే చావు కూడా ఖాయం అని అంటున్నారు.మరి పరగడుపున తినకూడదని ఆ ఆహార పదార్ధాలు ఏంటో ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.కార్బొనేటెడ్ పానీయాలు అసలు తాగకూడదు. ఇవి ఆరోగ్యానికి ఎప్పుడూ ప్రమాదమే. ఇక పర కడుపుతో కార్బోనేటేడ్ పానీయాలను తాగడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఇక అంతే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల బారిన కూడా పడే ప్రమాదం ఉంది.ఇక ఉదయం లేచిన వెంటనే చాలామందికి బాగా ఆకలిగా అనిపిస్తుంది. ఫ్రిడ్జ్‌లో దొరికిన ఏ ఆహారాన్నైనా తీసుకుని తింటారు. అయితే ఖాళీ కడుపుతో ద్రాక్షపండు, మొసాంబి, నారింజ ఇంకా నిమ్మ కాయ వంటి సిట్రస్ పండ్లను తింటే.. చాలా అనారోగ్య సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

ఇక సిట్రస్ పండ్లలో ఫైబర్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. ఇక వీటిని పొద్దున్నే పరగడుపున తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు అనేవి ఎదురవుతాయి. అందుకే ఈ పండ్లను ఖాళీ కడుపుతో అస్సలు ఎప్పుడూ తినకూడదని గుర్తుంచుకోండి.టమాటా కాయలను ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు. వీటిల్లో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లనేవి ఉంటాయని మనకు తెలిసిన సంగతే. పరగడుపున టమాటాలు తింటే మాత్రం ప్రయోజనానికి బదులు ఆరోగ్యానికి హాని తప్పకుండా కలుగుతుంది. ఇక వాటిల్లో ఉండే అమ్లత్వం కడుపు సంబంధిత సమస్యలు బాగా కలిగిస్తుంది.ఇక అరటిపండు కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు అనేది చేస్తుంది. మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు అరటి పండులో ఉంటాయి. అయితే అరటిపండును మాత్రం ఖాళీ కడుపుతో తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తుతాయి. అరటిలో ఉండే పోషక అంశాలు అనేవి శరీరంలో ఉండే కాల్షియం ఇంకా మెగ్నీషియం స్థాయిలలో అసమతుల్యతను బాగా కలిగిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: