ముఖ్యంగా పాలలో పసుపు వేసుకొని తాగడం వల్ల మన శరీరానికి వెంటనే శక్తి లభిస్తుందని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే పాలలో పసుపు కలుపుకొని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినట్లుగా అవుతుంది. ముఖ్యంగా పసుపు పాల వల్ల కాలేయ సమస్యను దూరం చేయవచ్చు. కాబట్టి కామర్ల వ్యాధిన భారీన పడకుండా కూడా ఉండవచ్చు. పసుపు పాలెం తాగడం వల్ల మన శరీరంలో ఉండే చెడు వ్యర్ధాలు కూడా తొలగిపోతాయి.
ముఖ్యంగా జలుబు, తలనొప్పి, ఇతర నొప్పులు ఉన్నట్లు అయితే వెంటనే తగ్గిపోతాయి. పసుపు పాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఇది రక్తంలో కలిసినప్పుడు లింఫోటిక్ సిస్టం శుభ్రం చేస్తుంది దీంతో కామెర్లు మనకు సోకకుండా అరికడుతుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ శరీరంలో వైరస్ ని వృద్ధి కాకుండా చేస్తుంది. పసుపులో ఉండే ఇంప్లమెంటరీ వల్ల కీళ్లు చాలా బలంగా మారుతాయి. ముఖ్యంగా పాలను తీసుకోవడం వల్ల ఆడవారిలో రుతుక్రమం వల్ల కలిగే పలు సమస్యలు కూడా దూరమవుతాయి. అందుచేతనే పసుపు పాలను కనీసం నెలలో ఒకసారైనా తాగమని వైద్యులు సూచిస్తూ ఉంటారు.