1). ముఖ్యంగా శరీరంలో నీరు లేకపోతే తలనొప్పి కి కారణమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అందుచేతనే ప్రతి ఒక్కరు కూడా నీటిని తగినంత తీసుకోవడం మంచిది.
2). తలనొప్పికి సాధారణంగా అదుపులోకి రావడానికి ఆ సమయంలో మనం తలనొప్పిస్తున్న సమయంలో ఫుడ్ తీసుకోకుండా ఏదైనా జీర్ణం అయ్యే పదార్థాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే మైగ్రేన్ సమస్య చాలా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
3). మార్కెట్లో దొరికేటువంటి లావెండర్ ఆయిల్ పీల్చడం వల్ల మైగ్రేన్ సమస్యను కాస్త అరికట్టవచ్చు. కాస్త తలనొప్పిగా అనిపిస్తున్న సమయంలో వెంటనే లావెండర్ నూనెను వాసన చూడటం వల్ల కాస్త ఫ్రెష్ గా ఫీల్ అవుతారు.
4). ముఖ్యంగా ప్రతి ఒక్కరికి సాధ్యమైన పని.. తలనొప్పి వచ్చినప్పుడు యోగా చేయడం. యోగా చేయడం వల్ల శ్వాస వ్యాయాయాలు ధ్యానం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో తలనొప్పి తగ్గుతుందని కొంతమంది పరిశోధకులు ఈ విషయాన్ని తెలియజేశారు.
5). తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు మసాజ్ చేయించుకోవడం మంచిది..ముఖ్యంగా మెడ, భుజ కండరాలు మసాజ్ చేసుకోవడం వల్ల కాస్త రిలాక్స్ గా ఫీల్ అవుతారు. ఇలాంటివి చేయడం వల్ల తలనొప్పిని తగ్గించవచ్చు.