తాజా ఆహారం అనేది మానసిక ఉల్లాసం, ప్రశాంతత, శక్తిని అందిస్తే.. నిల్వ ఉంచిన ఆహారం సోమరితనాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.మిగిలిపోయిన ఆహారం అనేది చాలా తక్కువ పోషక విలువలను కలిగి ఉంటుంది. నిల్వ ఉంచిన ఆహారాన్ని ఎప్పుడూ తినడం వల్ల ఖచ్చితంగా నీరసం వచ్చేస్తుంది. ప్రతిరోజూ మిగిలిపోయిన ఆహారాన్ని తినే వారు క్లినికల్ డిప్రెషన్తో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు.అయితే ఫ్రిడ్జ్లు లేనప్పుడు ఇలాంటివి సమస్యలు ఉండేవి కాదు. ఎందుకంటే ఎప్పుడు వండేవి అప్పుడే తినేవారు. లేదా కొన్ని గంటల్లో వారు తినేవారు. ఒకవేళ అన్నం తిన్నా కానీ దానిని గంజితోనో.. లేదా మజ్జిగతో తీసుకునేవారు అందుకే పాతకాలం మనుషులు ఎంతో బలంగా ఉండేవారు. అయితే ప్రస్తుత ఆధునిక కాలంలో ఒక కూరను ఏకంగా రెండు రోజులకు వండేసుకుంటున్నారు. ఇక రేపు వంట చేసే శ్రమ తగ్గుతుందని ఈ రోజే ఎక్కువ వండేసి ఫ్రిజ్లో పెట్టడం ఈరోజుల్లో చాలామంది కూడా చేస్తున్నారు. పైగా వాటిని ఫ్రిజ్ నుంచి తీసి మళ్లీ వాటిని వేడి చేసి తింటున్నారు.అందుకే ఇది పెరుగుతున్న వ్యాధులకు కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇలా మిగిలిన ఆహారాన్ని తినకుండా ఉండేదుంకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా ఆహారం అనేది మానసిక ఉల్లాసం, ప్రశాంతత, శక్తిని అందిస్తే.. నిల్వ ఉంచిన ఆహారం సోమరితనాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.మిగిలిపోయిన ఆహారం అనేది చాలా తక్కువ పోషక విలువలను కలిగి ఉంటుంది. నిల్వ ఉంచిన ఆహారాన్ని ఎప్పుడూ తినడం వల్ల ఖచ్చితంగా నీరసం వచ్చేస్తుంది. ప్రతిరోజూ మిగిలిపోయిన ఆహారాన్ని తినే వారు క్లినికల్ డిప్రెషన్తో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు.అయితే ఫ్రిడ్జ్లు లేనప్పుడు ఇలాంటివి సమస్యలు ఉండేవి కాదు. ఎందుకంటే ఎప్పుడు వండేవి అప్పుడే తినేవారు. లేదా కొన్ని గంటల్లో వారు తినేవారు. ఒకవేళ అన్నం తిన్నా కానీ దానిని గంజితోనో.. లేదా మజ్జిగతో తీసుకునేవారు అందుకే పాతకాలం మనుషులు ఎంతో బలంగా ఉండేవారు. అయితే ప్రస్తుత ఆధునిక కాలంలో ఒక కూరను ఏకంగా రెండు రోజులకు వండేసుకుంటున్నారు. ఇక రేపు వంట చేసే శ్రమ తగ్గుతుందని ఈ రోజే ఎక్కువ వండేసి ఫ్రిజ్లో పెట్టడం ఈరోజుల్లో చాలామంది కూడా చేస్తున్నారు. పైగా వాటిని ఫ్రిజ్ నుంచి తీసి మళ్లీ వాటిని వేడి చేసి తింటున్నారు.అందుకే ఇది పెరుగుతున్న వ్యాధులకు కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇలా మిగిలిన ఆహారాన్ని తినకుండా ఉండేదుంకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.