కంటి చూపు మెరుగు పడాలంటే ఖచ్చితంగా ఆహారంలో విటమిన్ ఎను ఎక్కగా తీసుకోండి. విటమిన్ ఎ తీసుకోవడం వల్ల కంటి చూపు బాగా పెరుగుతుంది.అలాగే కంటి వ్యాయామం తప్పకుండా చేయండి. ల్యాప్‌టాప్, మొబైల్‌స్ స్క్రీన్స్  ఎక్కువ సేపు చూడకండి. ఎక్కువ సేపు స్క్రీన్ వైపు చూస్తూ ఉండటం వల్ల కంటి నొప్పి, వాపు, కండరాల బలహీనపడతాయి. చెడు ఆహారం, మొబైల్, ల్యాప్‌టాప్ ప్రకాశవంతమైన కాంతి కళ్ళు చాలా బలహీనంగా మారుతున్నాయి. నేడు పిల్లల కళ్లు చిన్నవయసులోనే చాలా బలహీనపడుతున్నాయి. పిల్లలు కళ్లద్దాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎక్కువగా వస్తుంది. ఆయుర్వేద నివారణలు కళ్ళ బలహీనతను తొలగించడానికి, కళ్ల కండరాలను బలోపేతం చేయడానికి చాలా ప్రభావవంతంగా ఉన్నాయని రుజువు చేస్తుంది. ఆయుర్వేద నిపుణుల చెప్పినట్లుగా ఔషధ గుణాలు కలిగిన కొన్ని పదార్థాలను తీసుకోవడం ద్వారా కంటి చూపును ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకుందాం.ఒక గంటలో ఖచ్చితంగా 5 నిమిషాల విరామం తీసుకోండి.మీ కళ్లకు విశ్రాంతి ఇవ్వండి. కళ్లకు విశ్రాంతి ఇవ్వాలంటే ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోవాలి.రోజుకు రెండు మూడు సార్లు చల్లని నీటితో కళ్లను బాగా కడగాలి.


దుమ్ము, కాలుష్యం, బలమైన సూర్యకాంతి నుంచి మీ కళ్ళను రక్షించుకోండి. అలాగే ఖచ్చితంగా మీరు బయటకు వెళ్లినప్పుడు అద్దాలు ధరించండి.ఆయుర్వేద టిప్స్ కళ్ళలో కాంతి ఇంకా ప్రకాశాన్ని పెంచడానికి అలాగే కళ్ళ కండరాలను బలోపేతం చేయడానికి చాలా ప్రభావవంతంగా ఉంటాయి.ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కంటి చూపును పెంచడానికి కొన్నిటిని కలిపి వాడితే.. కొద్ది రోజుల్లోనే కళ్లద్దాలను చాలా ఈజీగా తొలగించవచ్చు. 50 గుర్బంది బాదం, 50 గ్రాముల కడి చక్కెర , 100 గ్రాముల సోపు, కంటి అలసటను తొలగించడానికి ఇంకా అలాగే కాంతిని పెంచడానికి, నల్లటి వలయాలను తొలగించడానికి, కాలుష్యాన్ని నివారించడానికి చాలా అద్భుతంగా పని చేస్తుందంటున్నారు. ఈ మూడింటిని బాగా గ్రైండ్ చేసి ఉదయం ఇంకా సాయంత్రం పాలతో సేవించాలి. ఈ రెసిపీని తీసుకోవడం వల్ల కంటి చూపు చాలా బాగా ఉంటుంది. ఇంకా అలాగే జ్ఞాపకశక్తి కూడా చాలా బాగా ఉంటుంది. కళ్ల వీక్ నెస్ ను తొలగించేందుకు ఇది చాలా మంచి రెసిపీ.

మరింత సమాచారం తెలుసుకోండి: