మధ్యప్రదేశ్ లోని ఎయిర్పోర్ట్లో ప్రయాణీకులకు చేసిన పరీక్షల్లో దుబాయ్ కి చెందిన ఓ మహిళకు కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. ఇతర దేశాల్లో నాలుగు డోసులు టీకా తీసుకున్న ఓ మహిళ (30) ఇటీవవల ఇండోర్ కు వచ్చింది. నిబంధనల ప్రకారం నిర్వహించే కొవిడ్ పరీక్షల్లో ఆమెకు పాజిటిగా నిర్ధారణయింది. నాలుగు రోజుల క్రితం జలుబు, దగ్గు వచ్చిందని ఆ మహిళ పేర్కొంది. తీవ్ర లక్షణాలేమి కనిపించకపోయినప్పటికీ.. ముందు జాగ్రత్తగా స్థానిక ఆస్పత్రిలో చేర్పించామని ఇండోర్ చీఫ్ మెడికల్ అధికారి డా.భరేసింగ్ సెథియా పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ లోని ఎయిర్పోర్ట్లో ప్రయాణీకులకు చేసిన పరీక్షల్లో దుబాయ్ కి చెందిన ఓ మహిళకు కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. ఇతర దేశాల్లో నాలుగు డోసులు టీకా తీసుకున్న ఓ మహిళ (30) ఇటీవవల ఇండోర్ కు వచ్చింది. నిబంధనల ప్రకారం నిర్వహించే కొవిడ్ పరీక్షల్లో ఆమెకు పాజిటిగా నిర్ధారణయింది. నాలుగు రోజుల క్రితం జలుబు, దగ్గు వచ్చిందని ఆ మహిళ పేర్కొంది. తీవ్ర లక్షణాలేమి కనిపించకపోయినప్పటికీ.. ముందు జాగ్రత్తగా స్థానిక ఆస్పత్రిలో చేర్పించామని ఇండోర్ చీఫ్ మెడికల్ అధికారి డా.భరేసింగ్ సెథియా పేర్కొన్నారు.