ఆరోగ్యానికి ఆకు కూరలు అనేవి ఎంతగానో మేలు చేస్తాయి. ఆకుకూరలను రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల శరీరానికి కావాలసిన పోషకాలు అన్నీ కూడా సమకూరుతాయి.వీటిలో ప్రధానమైన విటమిన్లు ఇంకా ఖనిజాలు ఎక్కువమొత్తంలో ఉంటాయి. వీటి వల్ల రక్షణ అనేది మీకు లభిస్తుంది. ఆకు కూరల్లో ఇనుము, కాల్సియం, మిటమిన్ ఎ ఇంకా అలాగే రైబోఫ్లానివ్ యాసిడ్ లు ఉంటాయి. ఈ ఆకు కూరల్లో అధికమొత్తంలో పీచు పదార్ధం లభిస్తుంది. అంతేగాక ఇది జీర్ణ ప్రక్రియ కూడా సాఫీగా ఉండేలా చూస్తుంది. ఈ ఆకు కూరల్లోని ఫైటో నూట్రియంట్లు చాలా ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది.బలమైన ఎముకలు, ఆరోగ్యకరమైన దంతాలుఇంకా చిగుళ్లకోసం ఆకు కూరలు తీసుకోవాలి.ఈ ఆకు కూరల్లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల్లో కళ్ల ఆరోగ్యం కోసం విటమిన్ ఎ తప్పనిసరిగా చాలా అవసరం అవుతుంది. మన శరీరంలో తగిన మోతాదులో విటమిన్ ఎ లేకపోతే కనుగుడ్లు తేమను కోల్పోతాయి. అవి తెల్లగా కనిపిస్తాయి.ఇంకా పొడిగా ముడతలు పడి ఉంటాయి.


కొన్ని సందర్భాల్లో అయితే కంటిలో కార్నియా కూడా బాగా దెబ్బతింటుంది.పాలకూర, బచ్చలి ఇంకా పుదీనా వంటి వాటిని కూరులుగా కంటే సలాడ్ల రూపంలో తీసుకుంటే శరీరానికి ఎక్కువ పోషకాలు అనేవి మనకు అందుతాయి.ముదురు ఆకుపచ్చని ఆకు కూరలను రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులు ఈజీగా దరి చేరకుండా చూసుకోవచ్చు. పచ్చి ఆకు కూరలైన గోంగూర, తోటకూర, బచ్చలి, ఆవాలు, క్యాబేజీ, కొత్తిమీర, మెంతి ఆకులు ఇంకా అలాగే పుదీనా, మొదలైనవి వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. ఇక ఆకు కూరల్లో తక్కువ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండెకు చాలా మంచి మేలు చేస్తాయి. ఆకు కూరలను రోజు వారి ఆహారంలో చేర్చుకోవటం వల్ల బరువును సులభంగా తగ్గేందుకు చాలా అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: