పెరుగుతున్న కాలుష్యం, మారిన ఆహారపు అలవాట్లు జనల దైనందిన జీవితంలో ముఖ్యమైన అనుభూతులను దూరం చేస్తున్నాయి. ఏది కావాలని అనుకుంటే అవి అందనంత దూరంగా వెళ్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు పుట్టకపోవడం.. ఇలాంటి సమస్యల్లో శృంగారం లో పొరపాటుల కారణంగా కలగడం లేదని అంటున్నారు.  శృంగారం అనేది రెండు వేరు వేరు శరీరాల కలయిక.. ఒకప్పుడు ఈ బంధం భార్యా భర్తల మధ్య ఉండేది.. కానీ ఇప్పుడు కాలం మారింది. కోరికలు పెరిగాయి. అయితే, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కోరికలు తీర్చుకోవడానికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అసలు విషయానికొస్తే.. ఈ మధ్య కాలంలో చాలా మందికి పిల్లలు పుట్టలేదని భాధపడుతుంటారు. దాంతో వైద్యుల దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తారు. అక్కడ అన్నీ బాగానే ఉన్నాయనే రిపోర్టు వస్తుంది. కానీ, సంతానం కలగడం లేదని బాధపడతారు.

అలాంటి వాళ్ళు రాత్రుళ్ళు శృంగారం లో చేసే విధానాన్ని మార్చుకోవాలని నిపుణులు అంటున్నారు. అదేంటో ఒకసారి తెలుసుకుందాం.. రాత్రుళ్ళు చీకటి పడితే మన్మథుడు రంకెలు వేస్తాడు. శృంగారానికి తెరపడుతుంది. అయితే పిల్లలు పుట్టాలని అనుకునేవాళ్లు. మొదటి చేసిన దానికన్నా రెండో సారి చేసినప్పుడు వీర్యకణాలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. అప్పుడు మహిళల మోనీలో ప్రవేశిస్తాయి. దాంతో గర్భము దాల్చే అవకాశాలు చాలానే ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

అది కూడా వెంట వెంటనే కాకుండా మూడుగంటల తర్వాత రతిలో పాల్గొంటే వీర్య కణాలకు మంచి బలం ఉంటుందట. కొన్ని రకాల పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విషయం పై పరిశోధకులు కొన్ని జంటలపై పరిశోధనలు జరిపారు. వారిలో సంతానోత్పత్తి ఎలా జరిగిందో తెలుసుకున్నారు. ఈ విషయం గురించి ఇప్పుడు వివరించారు. ఇప్పుడు ఉన్న వాతావరణం వల్ల ఒక్క సారె చేయలేను.. అనుకోకుండా రెండో సారి కూడా రేసులో విజృంభించండి.. మీ తర్వాత తరాన్ని ఉత్పత్తి చెయ్యండి.. సంతాన ప్రాప్తి రస్తు..

మరింత సమాచారం తెలుసుకోండి: