అయితే ఈ ఎస్ ఐ పి అనే బూస్టర్ అనేది పెట్టుబడి దారులకు నిర్ణీత వ్యవధిలో నిర్ణీత మొత్తాన్ని పెంచుకునే అవకాశానికి కల్పించే ఒక చక్కటి సదుపాయం అని చెప్పవచ్చు.. ఇది ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశాన్ని మనకు కల్పిస్తుంది.. అంతేకాదు ఈ ఎస్ ఐ పి బూస్టర్ సదుపాయం ప్రారంభంలోనే మనం దరఖాస్తు చేసుకోవచ్చని గుర్తుపెట్టుకోవాలి.. అయితే ఎవరైనా సరే ఇప్పటికే ఎస్ ఐ పి పాత దానిని నడుపుతున్నట్లు అయితే బూస్టర్ సౌకర్యం కోసం వారు ఏం చేయాలి అన్నప్పుడు ఎస్.ఐ.పీపాత పద్ధతి రద్దు చేసి కొత్త దానిని ఎంచుకోవడమే మంచి పని..
ఇక ఇందులో 20 సంవత్సరాలకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో గనక 20 వేల రూపాయలను మనం పెట్టుబడి పెడితే ప్రస్తుతం అది 11 శాతం రాబడి కూడా వస్తుందట. ఉదాహరణకు రూ.48 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే రూ.1.75 కోట్ల రిటైర్మెంట్ ఫండ్ కూడా వస్తుంది అని చెబుతున్నారు..