1.మలయాళంలో "ప్రేమమ్" అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో కూడా అదే టైటిల్ తో విడుదల చేయడం విశేషం.
2.దగ్గుబాటి వెంకటేష్, అక్కినేని నాగార్జున ఈ చిత్రంలో అతిధి పాత్రల్లో కనిపించారు.అందులో వెంకటేష్.. చైతూకి మామ గా నటించగా.. నాగార్జున తండ్రి పాత్రలో కనిపించారు.
3.ఇక సినిమాలో మూడు దశల ప్రేమ కథల్ని చూపించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలో విక్రమ్ పాత్రలో మూడు వేరీయేషన్స్ ని చూపించడానికి చైతూ చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా ఈ సినిమాలో టీనేజ్ గా కనిపించడానికి చైతూ ఏకంగా రెండు నెలలు ఆహారం మానేసి.. కేవలం దర్శకుడు చెప్పిన డైట్ ని ఫాలో అయ్యాడట..
సో మొత్తానికి చైతూ కెరీర్ లో ఏ మాయ చేసావే వంటి బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ తర్వాత.. ఎవర్ గ్రీన్ లవ్ స్టొరీగా నిలిచింది ప్రేమమ్..!!