ఆచార్య తర్వాత లూసిఫర్ రీమేక్ చేస్తున్న మెగాస్టార్.. ఈ మూవీతో పాటుగా కె.ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో కూడా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ దసరాకి మొదలవుతుందని చెబుతున్నారు. మూవీ గురించి డైరక్టర్ బాబీ చీబుతూ ఇందులో మెగా ఫ్యాన్స్ విజిల్ వేసే సీన్స్ చాలా ఉన్నాయని చెప్పాడు. అప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ పై మరింత క్రేజ్ పెరిగింది. అక్కడ ఉంది మెగాస్టార్ మరి అలాంటి మెగాస్టార్ సినిమాలో గూస్ బంప్స్ సీన్స్ అంటే మెగా ఫ్యాన్స్ కు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
డైరక్టర్ బాబీ ఈ మాట చెప్పిన దగ్గర నుండి ఆ మూవీ పై మెగా ఫ్యాన్స్ ఇంకాస్త ఎక్సయిటింగ్ గా ఉన్నరని చెప్పొచ్చు. ఆచార్య తర్వాత లూసిఫర్ రీమేక్ తో పాటుగా బాబీ మూవీని కూడార్ పార్లర్ గా నడిపించాలని చూస్తున్నారు చిరు. మొత్తానికి రాబోయే మూవీస్ తో మెగా ఫ్యాన్స్ కు చాలా పెద్ద పండుగనే ఇచ్చేలా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆచార్య కూడా భారీ అంచనాలతో వస్తుండగా ఆ తర్వాత వచ్చే మూవీస్ కూడా అదే అంచనాలను కొనసాగిస్తూ మరింత క్రేజ్ తెచ్చుకుంటున్నాయి.