మెగాస్టార్ చిరంజీవి సరసన నటించాలంటే ఎంతో అదృష్టం ఉండి ఉండాలి.ఆయన తో
సినిమా అంటే ప్రతి చిన్న ఆర్టిస్ట్ ఎగిరి గంతేస్తాడు. చిరు తో చేస్తే మంచి future ఉన్నట్లే అనే టాక్ ఇండస్ట్రీలో ఇప్పటికీ కొనసాగుతోంది.
టాలీవుడ్ లో సీనియర్
హీరో అయిన
మెగాస్టార్ చిరంజీవి తో నటించడానికి ప్రతి ఒక్క
హీరోయిన్ కూడా ఎంతో ఆసక్తిని చూపుతుంది. అంతేకాదు యంగ్
హీరోయిన్ లు సైతం ఆయనతో నటించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ
త్రిష మాత్రం ఆయనతో
సినిమా చేయడానికి ఒప్పుకోలేదు గతం లో.
కారణమేంటో తెలియదు కానీ ప్రస్తుతం
చిరంజీవి చేసిన ఆచార్య సినిమాలో
త్రిష నటించడానికి ససేమిరా చెప్పింది. ఒకానొక సమయంలో తెలుగు బుల్లితెరపై నడిపించిన
త్రిష ప్రస్తుతం
తమిళ తెరపై బిజీగా గడుపుతూ టాప్
హీరోయిన్ గా ఉన్న ఆమె ఇప్పుడు తెలుగు తెరపై చాలా అరుదుగా కనిపిస్తూ ఉంది. ఈ అమ్మడు ఆచార్య సినిమాలో
మెగాస్టార్ సరసన నటించే అవకాశాన్ని అందుకుంది కానీ ఆ ఛాన్స్ ను రిజెక్ట్ చేసింది. అయితే ఆమె రిజెక్ట్ చేసిన పెద్దగా ఇబ్బంది అయ్యేది లేదని మెగా అభిమానులు సైతం ఆమెను ట్రోల్ చేయకుండా ఉన్నారు.
కానీ తాజాగా
బాలకృష్ణ సరసన నటించేందుకు రెడీ అయ్యిందని తెలుస్తోంది. నందమూరి
బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో
త్రిష హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్న ఈ
డైరెక్టర్ త్రిష అయితే
హీరోయిన్ గా ఉంటుందని భావించ గా ఆమె
బాలయ్య తో
సినిమా అనగానే వెంటనే ఓకే చెప్పేసిందట. పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈమె ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుందని సమాచారం. అయితే దీని మెగా అభిమానులు సీరియస్ గా తీసుకున్నారు దీన్ని. చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే చేయని
త్రిష బాలకృష్ణ సినిమాలో అవకాశం రాగానే చేయడానికి కారణం ఏమై ఉంటుందని సోషల్
మీడియా వేదికగా ఆమెను ప్రశ్నిస్తున్నారు.
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ
సినిమా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఘటన నేపథ్యంలో తెరకెక్కుతుంది ఇక
బాలయ్య తో పాటు మరొక
హీరోయిన్ కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.